దేశంలో 2451కి చేరిన రోజువారీ కొరోనా కేసులు
క్రమంగా పెరుగుతున్న కేసుల సంఖ్య మద్రాస్ ఐఐటీలో కొరోనా కలకలం..మొత్తంగా 30 మంది విద్యార్థులకు పాజిటివ్ న్యూ దిల్లీ, ఏప్రిల్ 22 : దేశంలో రోజువారీ కొరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా మరో 2451 మందికి కొరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,30,52,425కు చేరాయి. ఇందులో 4,25,16,068 మంది బాధితులు…
