రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

– భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు – హాల్ టిక్కెట్ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం – సకాలంలో సెంటర్కు చేరుకోవాలన్న అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ భారీగా ఏర్పాట్లు చేసింది. విద్యార్థులకు ఆర్టీసి ఉచిత ప్రయాణ…
