ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్

– రూ.5వేల కోట్ల పెట్టుబడులు.. 4వేల మందికి ఉపాధి – యూపీసీ వోల్ట్తో తెలంగాణ ఒప్పందం దావోస్, ప్రజాతంత్ర, జనవరి 22: దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ’ బృందం దావోస్లో యూపీసీ వోల్ట్…
