ఆ పదిమంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి

– ఉప ఎన్నికలు జరిపించాలి – పార్టీ మార్చిన ఎమ్మెల్యేలకు ప్రజాకోర్టులో శాస్తి తప్పదు – గద్వాల గర్జన సభలో కె.టి.ఆర్ గద్వాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: రేవంత్ రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్లోకి మారిన పదిమంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి అని కె.టి.ఆర్. సవాల్ విసిరారు. గద్వాల గర్జన పేరుతో…
