10వేల కిలోల పేలుడు పదార్థాల స్వాధీనం

– రాజస్థాన్లో దాడులు చేసి పట్టుకున్న అధికారులు జయపుర, జనవరి 26: రిపబ్లిక్ డే వేళ ఇంటెలిజెన్స్ అధికారులు స్మగ్లింగ్ నెట్వర్క్ను ఛేదించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు రాజస్థాన్లో 10వేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నాగౌర్ జిల్లాలోని ఓ ఫామ్హౌస్లో స్మగ్లింగ్ నెట్వర్క్ పని చేస్తున్నట్లు…
