ఉచిత ప్రయాణాలతో రూ.10 వేల కోట్ల ఆదా

– 290 కోట్ల ప్రయాణాలు చేసిన మహిళలు – మహిళలకు అభినందనలు తెలిపిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: సోనియా, రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గేల ఆలోచనలకనుగుణంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆర్టీసీలో మహలక్ష్మి పథకం…
