హత్యా రాజకీయాలకు చిరునామా కాంగ్రెస్ పార్టీ

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: హత్యా రాజకీయాలకు చిరునామా కాంగ్రెస్ పార్టీ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ శాసనమండలి చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డిలు విమర్శించారు.మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడిని వారు ఖండించారు.బుధవారం రామచంద్రాపురం పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్…
