Tag స్మశానంలో నిద్రించిన ఢిల్లీ వసంత్

స్మశానంలో నిద్రించిన ఢిల్లీ వసంత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 3: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చివరి వరకు ప్రయత్నాలు చేసిన ఢిల్లీ వసంత్ కు టికెట్ దక్కపోవడంతో ఆయన గురువారం రాత్రి స్మశానంలో నిద్రించారు. తాను  డిల్లీకి  పాదయాత్ర చేయడానికి కారణమైన రైతు సమాధి వద్ద నిద్రించి నిరసన తెలిపారు. చెరుకు రైతుల సమస్యలను జాతీయ…