Tag సభ్యత్వ నమోదు లో పిఆర్ టియుసంఘం ముందజ

సభ్యత్వ నమోదు లో పిఆర్ టియుసంఘం ముందజ

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: గజ్వేల్ మండలంలో  పిఆర్టియు 2023 వ సంవత్సరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఊడెం వేమారెడ్డి, తిగుల్ల లింగం గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు ఊడెం వేమారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో పిఆర్టియు సంఘం ముందంజలో ఉంటుందని, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతితో…