Tag శేరిలింగంపల్లి నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీని ఆదరించండి. దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు

శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 3: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతుంది. ఈ మేరకు శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లికి చెందిన గోపనపల్లి ఆటో యూనియన్ సభ్యులు, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆఫీస్ పెట్ డివిజన్ చెందిన  భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులు…

శేరిలింగంపల్లి నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీని ఆదరించండి. దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: శేరిలింగంపల్లి నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించి గెలిపించాలని దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు కోరారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ తలపెట్టిన గడపగడపకు  ప్రజాయాత్ర మంగళవారానికి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప…