వైఎస్ఆర్ చిరస్మరణీయుడు మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి
మహేశ్వరం, ప్రజాతంత్ర సెప్టెంబర్ 2: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, దివంగత మహానేత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయుడని, యావత్ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు వారి గుండెలోనే కొలువై ఉంటారని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి కొనియాడారు. వైఎస్ఆర్ 14వ వర్ధంతిని పురస్కరించుకొని..…
