వివాదాస్పద స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపడితే అడ్డుకుంటాం

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: కోర్టులో కేసు నడుస్తున్న వివాదాస్పద స్థలంలో అక్రమంగా విద్యుత్ అధికారుల నిర్మాణాలను చేపట్టడంపై చర్యలు తీసుకోవాలని అట్టి స్థలం జిపిఏ వోల్టర్ నయీమ్ ఖాన్ పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని మల్ రెడ్డి పల్లి సర్వేనెంబర్ 52 లో గల 6 ఎకరాల5 గుంటల స్థలం ఉండగా విద్యుత్ శాఖ అధికారులు…
