Tag విజయభేరి సభ స్థలంను సందర్శించి పనులను పరిశీలించిన బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి ఈసి.శేఖర్ గౌడ్

విజయభేరి సభ స్థలంను సందర్శించి పనులను పరిశీలించిన బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి ఈసి.శేఖర్ గౌడ్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 12 : ఈ నెల 17 న విజయభేరి సభ ఏర్పాట్లను మంగళవారం బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి,ఇబ్రహీంపట్నం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈసి.శేఖర్ తో పాటు సీనియర్ నేతలు తుక్కుగూడ సమీపంలోని శ్రీనగర్ కాలనిలో సభ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,కనివిని ఎరుగని రీతిలో విజయభేరి సభ 100…