వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 8: బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపిస్తాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆనంద్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్…
