వికలాంగుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సహించాలి

వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: వికలాంగుల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధికి కృషి చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ పేర్కొన్నారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా…
