వచ్చే ఎన్నికల్లో నీలం మధు ముదిరాజ్ భారీ మెజారిటీతో గెలిపించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బొంతపల్లి హనుమాన్ దేవాలయం నుండి ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు వినయ్,శంకర్,మల్లేష్,ప్రవీణ్, కిరణ్,ప్రశాంత్ యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర ప్రారంభించారు. ప్రజల మనిషిగా పోటీ చేస్తున్న నీలం మధు ముదిరాజ్ ను గెలిపించేందుకు అందరు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గడపగడపకు పాదయాత్రతో సమస్యలు తెలుసుకుంటామని,…
