Tag రైతన్నకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

రైతన్నకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: కలుషిత జలాలు తాగి పశుసంపదను కోల్పోయిన రైతులకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అండగా నిలిచారు.అమీన్ పూర్ మండల పరిధిలోని సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన బిక్షపతి, రాజు అనే ఇద్దరు రైతులకు సంబంధించిన ఐదు బర్రెలు ఇటీవల గ్రామ పరిధిలోని ఆసానికుంటలో కలుషిత జలాలు తాగి…