రెండో విడత గొర్రెల పంపిణీకి అధికారులకు అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్
సిద్దిపేట,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: రెండవ విడత గొర్రెల పంపిణీకి గొర్రెల కొనుగోలు కోసం వెళ్ళనున్న 4వ స్పెషల్ కమిటి అధికారులకు అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే. పాటిల్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్పరెన్స్ హల్ లో జిల్లా పశుసంవర్ధకశాఖ, 4వ స్పెషల్ కమిటి అదికారులకు అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్…
