Tag రాష్ట్ర ప్రభుత్వ నియంత పాలన ను సాగనివ్వం

రాష్ట్ర ప్రభుత్వ నియంత పాలన ను సాగనివ్వం

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 31:షాద్ నగర్ నియోజక వర్గంలో అధికార పార్టీ నియంతృత్వ పోకడలను అరాచకాలను అరికట్టే వరకు నిద్రపోమని షాద్ నగర్ పీడ విరగడయ్యే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీర్లపల్లి శంకర్ మాట్లాడారు. ఈ…