మోసం కెసిఆర్ నైజం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 20 : తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి అధికారమిస్తే బడుగు బలహీన వర్గాల కు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని కల్వకుర్తి లో ఆచారినీ గెలిపించండి… రాష్ట్రవ్యాప్తంగా కల్వకుర్తి లాంటి సంకేతాలు అందాలని బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం కల్వకుర్తి నియోజకవర్గం లోని…
