మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని వాతావరణం అందిద్దాం
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: హరిత తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు భారీగా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షించి భవిష్యత్ తరాలకు చక్కటి వాతావరణం అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో మెగా ప్లాంటేషన్…
