Tag మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 : తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమం గ్రామ పంచాయతీ ద్వారా చేపట్టడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని కడ్తాల్ మండల తహసిల్దార్ షేక్. ముంతాజ్ అన్నారు. శనివారం కడ్తాల్ మండల కేంద్రంలో కోటి మొక్కల కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి తో…