Tag మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామానికి  చెందిన మంగలి బాలమణి, కాసాని వీరప్ప అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు.విషయం తెలుసుకున్న మునిగడప గ్రామ బిఆర్ఎస్ నాయకులు బుధవారం పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.5000 వేల చొప్పున రూపాయలు  ఇరు కుటుంబాలకు 10000/- రూపాయలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలలక్ష్మి…

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  కడ్తాల మండలంలోని వివిధ గ్రామాల్లో మృతి చెందిన మృతుల కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 5వేల చొప్పున ఇది కుటుంబాలకు 10 వేల ఆర్థిక సాయం అందించారు. కడ్తాల మండల కేంద్రానికి చెందిన మాదారం నవీన్ మృతి చెందారు. అదేవిధంగా రావిచెడు…