Tag మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రజక సంఘం నాయకులు

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: జగదేవపూర్ మండల పరిధిలోని అలిరాజపేట గ్రామంలో శనివారం అనారోగ్యంతో మృతి చెందిన రాచమల్ల లచ్చమ్మ (80) కుటుంబ సభ్యులను మండల రజక సంఘం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేశ్ ఆధ్వర్యంలో పలువురు రజక సంఘం నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి…

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : కడ్తాల మండల పరిధిలోని గోవిందాయపల్లి తాండకు చెందిన సబావట్ నాజీ మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి బాణావత్ సాయిలాల్ నాయక్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం రూ. 5వేల ఆర్థిక సహాయాన్ని నాజీ కుమారుడు తవుర్య కు అందించారు.  ఈ…

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 :  కడ్తాల గ్రామపంచాయతీకి చెందిన లక్నమోని చిట్టి శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. అదేవిధంగా రూ.5వేలు (ఐదువేల రూపాయలు) ఆర్థిక సాయం అందించారు.  కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.ఈ…

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 19 : కడ్తాల గ్రామానికి చెందిన పసుపులేటి నారమ్మ మృతి చెందారు. స్థానిక యువకుల నుండి విషయం తెలుసుకున్న కడ్తాల్ మండల జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. వారి కుటుంబానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నుండి రూ. 5వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ…

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : మెదక్ పల్లి  గ్రామానికి చెందిన చాకలి రాములమ్మ ఇటీవల మృతి చెందారు. గురువారం బిఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించి సర్పంచ్ ధరణి శివశంకర్ రెడ్డి  రూ.2 వేలు, దరువుల శంకర్ వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : కడ్తాల్ మండలం మైసిగండి గ్రామానికి చెందిన బాణావత్ నాజి ఆరోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ ఏడవ వార్డు మెంబర్ సభావట్ రాందాస్ నాయక్  వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ఓదార్చారు. అనంతరం రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు బిచ్యా నాయక్,…