మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రజక సంఘం నాయకులు

జగదేవపూర్,ప్రజాతంత్ర,అక్టోబర్ 25: జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ గ్రామంలో మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందిన రాచమల్ల చంద్రమౌళి 46 వయసు కుటుంబ సభ్యులను బుధవారం మండల రజక సంఘం నాయకులు పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ఆధ్వర్యంలో పలువురు రజక నాయకులు మృతుడి…
