Tag మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రజక సంఘం నాయకులు

జగదేవపూర్,ప్రజాతంత్ర,అక్టోబర్ 25: జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ గ్రామంలో మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందిన రాచమల్ల చంద్రమౌళి 46 వయసు కుటుంబ సభ్యులను బుధవారం మండల రజక సంఘం నాయకులు పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ఆధ్వర్యంలో పలువురు రజక నాయకులు మృతుడి…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాహయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 1 : తలకొండపల్లి మండల పరిధిలోని వెల్జాల్ గ్రామానికిచెందిన వానరాశి జంగయ్య మృతి చెందారు. విషయం  తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ మృతుడి  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన ట్రస్టు ద్వారా రూ. 3వేల ఆర్థిక సహాయం రాజు ద్వార అందించారు. ఈ…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 14 : మండలంలోని మేడిగడ్డ గ్రామపంచాయతీకి చెందిన వి. మల్యా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తండా యువకులు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు అనంతరం ఉప సర్పంచ్ మల్లేష్ రూ.10వేలు, సిమ్రాన్ రూ.5వేలు ఆర్థిక సహాయం సీతారాంకు అందజేసి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో తాండ యువకులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 9 : కడ్తాల పట్టణానికి చెందిన ఓర్సు రాములయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి మృతి చెందారు.. ఈ విషయం తెలుసుకున్న కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ్మ రెడ్డి (LN రెడ్డి) వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు రూ.5, వేల ఆర్థిక సాయం అందజేసి…