ముదిరాజులకు చట్టసభల్లో స్థానం కల్పించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం
జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 24: జగదేవపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మ టెంపుల్ వద్ద రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత, ముదిరాజ్ మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్, యూత్ మండల అధ్యక్షులు హేమ సురేష్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కెసిఆర్ ముదిరాజలకు చట్టసభలలో స్థానo కల్పించక…
