Tag మానసిక చైతన్యం -విద్యపై ఏకాగ్రత మెరుగు

అల్పాహారంతో శక్తి, మానసిక చైతన్యం -విద్యపై ఏకాగ్రత మెరుగు

సంగారెడ్డి, ప్రజాతంత్ర,అక్టోబర్06:  జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని  ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్  సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం  బడి పిల్లల భవితకు వరమని, ఉదయం తినే అల్పాహారంతో శారీరక శక్తి, మానసిక చైతన్యం వస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.…