Tag మాదిగల యుద్ధభేరి సభను జయప్రదం చేయండి

మాదిగల యుద్ధభేరి సభను జయప్రదం చేయండి 

చిన్నకోడూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ రాజకీయ పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి 25శాతం సీట్లు కేటాయించాలని టిఎస్ ఎంఆర్పిఎస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు కట్కూరి పర్శరాములు కోరారు. నవంబర్ 5న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో జరుగబోయే మాదిగల యుద్ధభేరి సభ కరపత్రాన్ని చిన్నకోడూరు మండల…