మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి ఘనస్వాగతం
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ(సిడబ్ల్యూసీ) ప్రత్యేక అహ్వానితుడిగా నియమితులైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి ఢిల్లీ నుండి విమానంలో శంషాబాద్ ఎయిర్పోట్ కు చేరుకున్న సందర్భంగా శుక్రవారం యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణానాయక్ ఘనంగా స్వాగతం పలికారు. వంశీకు శాలువాలతో…
