మాజీ ఎంపీ మల్లు రవిని సన్మానించిన నేతలు

ఆమనగల్లు, ప్రజాతంత్రం డిసెంబర్ 25 : టి పి సి సి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి ని ఆమనగల్లు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ వస్పుల జంగయ్య, ఆమనగల్లు మాజీ ఎంపిటిసి గుర్రం కేశవులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా…
