మహేశ్వరంలో కలయిక లేని కాంగ్రెస్
కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 30 : మహేశ్వరం నియోజక వర్గంలో కలయిక లేని కాంగ్రెస్ గా మారింది.ప్రచారంలో మాత్రం బిఆర్ఎస్ దూసుకుపోతుంది.కాంగ్రెస్ లో నిన్న మొన్నటి వరకు ప్రగల్భాలు పలికిన నేతలు టిక్కెట్ రాక డీలా పడిపొయారనెది స్పష్టంగా అర్థమవుతోందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దేప భాస్కర్ రెడ్డి ఒకవైపు చిగురింతపారిజాత నరసింహారెడ్డి ఒకవైపుఏనుగు జంగారెడ్డి మరోవైపు విచిత్ర…
