Tag మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలి

మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలి

సిద్దిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 8:  మిట్టపల్లి గ్రామాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ గలీమా అగర్వాల్  మహిళలు ఆర్థికాభివృద్ధి సాదించాలి అనే దృఢ సంకల్పంతో  డిఆర్డిఏ సెర్ఫ్ ద్వారా  మిట్టపల్లి గ్రామంలో డల్ యూనిట్ తిరుమాటిక్  కారం పొడి యూనిట్ లను సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా వారు చేస్తున్న బిజినెస్ అమ్మకాలు కొనుగోలు లాభం నష్టం గూర్చి…