Tag మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11:  మహిళలు స్త్రీనిధి బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, పొందిన రుణాలను తిరిగి సకాలంలో చెల్లించాలని డిసిసిబి డైరెక్టర్, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు. కడ్తాల మండలములో గురువారం మండల అధ్యక్షురాలు జంగమ్మ, ఏపీఎం రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ వార్షిక మండల…