మల్లారెడ్డి సమక్షంలో బీఆరెస్ లోకి యువత

ఘట్కేసర్ ప్రజాతంత్ర నవంబర్ 1 : మేడ్చల్ జిల్లా, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ శివాజీ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజా నాయక్, విక్రమ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 600 మంది యువత బుధవారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో చేరారు . ఈ సందర్భంగా రాజానాయక్ మాట్లాడుతూ, మల్లారెడ్డి చేస్తున్న…
