Tag మర్యాదపూర్వక కలయిక

మర్యాదపూర్వక కలయిక

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  06 :  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ను బుధవారం నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి  ఆయనను మర్యాదపూర్వం కలిశారు.   ఈ సందర్భంగా  శ్రీనివాస్ రెడ్డి ఆయనను శాలువాతో సన్మానించారు.  దయాకర్ మాట్లాడుతూ  కాంగ్రెస్ నాయకులు  ప్రజలకు నిత్యం…