మరోమారు కేసీఆర్ పోటిచేయడం గజ్వేల్ కే గర్వకారణం
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసిఆర్ మరోమారు గజ్వేల్ నుండి పోటీ చేయడం గజ్వేల్ ప్రాంతానికే గర్వకారణం అని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు.తెలంగాణ సాధకునిగా 2014లో గజ్వేల్ లో కేసిఆర్ అడుగుపెట్టిన రోజు నుండి ఈ తొమ్మిదేళ్లలో గజ్వేల్ అనూహ్య రీతిలో అన్ని రంగాల్లో…
