Tag మన్సాన్ పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ముందు

మన్సాన్ పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ముందు

:మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర,ఆగస్ట్ 16 : మహేశ్వరం మండలం మన్సాన్ పల్లి వద్ద నిర్మించిన 2412 డబూల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానికులకే కేటాయించాలనే డిమాండ్ తో ఆగస్టు 18న. డి.సి.సి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున దర్నాలో ఇళ్లు లేని నిరుపేద లందరు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి పిలుపునిచ్చారు.…