మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్
ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 21 : 2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం మంచి ముహూర్తంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డిని తిరిగి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల నియోజకవర్గంలోని టిఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెళ్లే విరుస్తున్నాయి.ఒకానొక క్రమంలో మంచి రెడ్డి…
