భూమి కబ్జాకు యత్నిస్తున్న మల్లారెడ్డి బామ్మర్ది
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా తాము కొనుగోలు చేసిన నాలుగున్నర ఎకరాల భూమిని భూమిలోకి తమను వెళ్ళనియకుండా అతని అనుచరులు, మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మి భర్త శ్రీనివాస్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు మర్రి…
