Tag బోటింగ్ తో ఆహ్లాదం ఆనందం లభిస్తుంది

బోటింగ్ తో ఆహ్లాదం ఆనందం లభిస్తుంది

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: వికారాబాద్ నియోజకవర్గంలోని అనంతగిరి కొండలతో పాటు కోట్ పల్లి రిజర్వాయర్ పర్యాటకులకు కనువిందు చేస్తూ ఆహ్లాదకర వాతావరణం కల్పించడం జరుగుతుందని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గం కోట్ పల్లి ప్రాజెక్టులో జీకే ఎం ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ…