బీజేపీకి బిగ్ షాక్

మహేశ్వరం ప్రజాతంత్ర అక్టోబర్ 31: మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ కాంటెస్టడ్ కార్పోరేటర్, మహిళ మోర్చా అధ్యక్షురాలు అనిత, గిరిజన మోర్చా అధ్యక్షులు రమవత్ హాథిరామ్ నాయక్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ నాయకులతో పాటు పలువురు కాంగ్రెస్…
