Tag బీఆర్‌ఎస్ పార్టీలో వలసల జోరు

బీఆర్‌ఎస్ పార్టీలో వలసల జోరు

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్‌ 8 :  బీఆర్‌ఎస్ పార్టీ వలసలతో జోరందుకుంటున్నది.బుధవారం ఇబ్రహీంపల్లి గ్రామ రెవెన్యూలోని బర్కల రాంరెడ్డి ఫాం హౌస్లో గుండాల,లక్ష్మీగూడ,సాయిరెడ్డిగూడ గ్రామాలకు చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నాయకులు 200 మంది స్థానిక ఎంపీటీసీ తిప్పని సుజాతశివారెడ్డి, యువనాయకుడు కాంతారెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి పట్లొళ్ల కార్తీక్‌ రెడ్డి,ఎమ్మెల్యే కాలె యాదయ్య…