Tag బీఅర్ఎస్ తోనే ప్రజలకు సుపరిపాలన

బీఅర్ఎస్ తోనే ప్రజలకు సుపరిపాలన

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: రాష్ర్టంలో బీఆర్ఎ తోనే ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. పట్టణం లోని 1, 24 వర్డులో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకుంటున్నట్లు…