బిజెపి కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు దళిత బంధు పై ఓర్వలేకనే దళితుల్లో చిచ్చు
జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 19: దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు విడతల వారీగా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి అందజేయడం జరుగుతుందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.శుక్రవారం జగదేవపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో…
