బిఆర్ఎస్ వారికే దళితబందు ఇస్తాం ఎవరికైనాచెప్పుకొండి

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 3 : ఉన్నవారికి దళిత బంధిస్తున్నారని అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్న సర్పంచ్ ఎర్ర బైరు సదాలక్ష్మి పుల్లారెడ్డి దురుసుగా ప్రవర్తిస్తున్నారని అందుకు నిరసనగా మంగళవారం రంగారెడ్డి జిల్లా కార్యాలయం ముందు జైత్వారం గ్రామానికి చెందిన దళితులు 50 మందితో ధర్నా నిర్వహించారు.దళిత బంధు పథకం లేనివారికి ఇవ్వాలి తప్ప ఉన్నవారికి ఇవ్వడం ఏమిటని గ్రామస్తులు…
