ప్రతి వ్యక్తి శాకాహారిగా మారే వరకు పిఎస్ఎస్ఎం పనిచేస్తుంది

పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ ధ్యాన మహాయాగంలో అలరించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 23 : ప్రపంచంలోని చివరి వ్యక్తి కూడా శాకాహారిగా మారే వరకు పిఎస్ఎస్ఎం పని చేస్తుందని బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ చిన్న కూతురు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ అన్నారు. మనం శరీరం కాదు ఆత్మ…
