Tag ప్రతి దళితుడికి దళిత బంధు ఇవ్వాలి

ప్రతి దళితుడికి దళిత బంధు ఇవ్వాలి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 16: ప్రతి దళితునికి దళిత బంధు పథకం ఇవ్వాలని రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. బుధవారం చల్లా నర్సింహ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిలెల్ల గూడ అంబేద్కర్ నగర్…