ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : మైసిగండి సర్పంచ్ తులసి రామ్ నాయక్
ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 26 : ప్రస్తుత వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని మైసిగండి సర్పంచ్ రామవత్ తులసి రామ్ నాయక్ అన్నారు. బుధవారం మైసిగండి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి వాటి…
