ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకు పక్క ప్రణాళిక

ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకు పక్క ప్రణాళిక రూపొందించాలి జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 25 : ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకు పక్క ప్రణాళిక రూపొందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆర్థిక ప్రగతి పెంచేందుకు చేపట్టిన బృహత్తర ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళిక…
