ప్రజా పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్దాం

సిద్దిపేట పట్టణంలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ నాయకులు అందుబాటులో ఉండాలి దరఖాస్తు ఫారాలను ప్రజలకు అర్థమయ్యేలా వాటిని నింపి అవగాహన కల్పించాలి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: ప్రజా పరిపాలనను ప్రజలకు అందించేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి వార్డుల్లో పర్యటించాలని సిద్దిపేట కాంగ్రెస్…
